28.7 C
Hyderabad
April 28, 2024 07: 14 AM
Slider ఖమ్మం

వజ్రోత్సవ వేడుకలకు ఖమ్మం నేతలు

#Voter Registration

రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాదులో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలకు జిల్లా నుండి వెలుతున్న ప్రజా ప్రతినిధుల వాహనాలను జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమలరాజుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

శుక్రవారం హైద్రాబాదు నగరంలో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలకు వెలుతున్న ప్రజాప్రతినిధుల వాహనాలను జిల్లా పరిషత్‌ ఆవరణలో వారు జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమం లో అదనపు కలెక్టర్ డి.మాధసూదన్ నాయక్, జడ్ పి సి ఈ ఓ వి వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్

Satyam NEWS

ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

ఇంత జరిగిన తర్వాత ఇప్పుడా మద్దతు ఇచ్చేది?

Satyam NEWS

Leave a Comment