26.7 C
Hyderabad
May 1, 2025 05: 19 AM
Slider తెలంగాణ

సిఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్

komatireddy

కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ లో సంక్షోభం మొదలైందని, ఎమ్మెల్యేలు సైతం సీఎం కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇస్తానని నాయిని వంటి నేతనే మోసం చేశాడంటే కేసీఆర్ ఎలాంటివాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లను తెలంగాణ భవన్ కు పిలిపించుకుని, వాళ్ల కాళ్లు పట్టుకుని పార్టీలోనే కొనసాగాలని బతిమాలుకుంటున్నారని విమర్శించారు. రైతులను కేసీఆర్ మోసం చేశారని, రైతుల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.

Related posts

నమూనా పీఎంఏవై -జి గృహాన్ని ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

Satyam NEWS

సంక్షేమ రంగానికి 47వేల కోట్ల రూపాయల వ్యయం

Satyam NEWS

మందుల ధరలు పెంచేసిన కేంద్ర ప్రభుత్వం

mamatha

Leave a Comment

error: Content is protected !!