29.2 C
Hyderabad
March 24, 2023 21: 28 PM
Slider తెలంగాణ

సిఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్

komatireddy

కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ లో సంక్షోభం మొదలైందని, ఎమ్మెల్యేలు సైతం సీఎం కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇస్తానని నాయిని వంటి నేతనే మోసం చేశాడంటే కేసీఆర్ ఎలాంటివాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లను తెలంగాణ భవన్ కు పిలిపించుకుని, వాళ్ల కాళ్లు పట్టుకుని పార్టీలోనే కొనసాగాలని బతిమాలుకుంటున్నారని విమర్శించారు. రైతులను కేసీఆర్ మోసం చేశారని, రైతుల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.

Related posts

అంబేద్కర్ విగ్రహ పునర్ ప్రతిష్టకు కొల్లాపూర్ లో కమిటీ

Satyam NEWS

‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్నఅసదుద్దీన్ అనుచరులు

Satyam NEWS

ధర పెరిగితే ఏం? నేను ఉల్లి తిననుగా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!