స్వాతంత్ర సమరయోధుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ విముక్తి అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎంపీ సోయం బాపురావు అన్నారు.
ఆదివారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వచ్చేసిన ఆయన మున్సిపల్ చౌరస్తా దగ్గర గల లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో కృష్ణా గోదావరి నదీ జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్ నాథ్ కార్యవర్గ సభ్యుడు ఒడిసెల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి,
కౌన్సిలర్ సాధo స్వప్న అరవింద్, బిజెపి నాయకులు పొన్నం నారాయణ గౌడ్, కొండజీ శ్రావణ్, ఆకుల కార్తీక్ అల్లం అశోక్ శ్రీరామోజు నరేష్ విజయ్ గిల్లి పాల్గొన్నారు.