39.2 C
Hyderabad
April 28, 2024 11: 32 AM
Slider కడప

హిందువుల మనోభావాలను దెబ్బతీసే పోస్టింగులపై ఫిర్యాదు

Mydukuru

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యక్తిపై బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. హిందూ స్త్రీలను అవమానించే విధంగా కడప జిల్లా మైదుకూరుకు చెందిన షేక్ అహ్మద్ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తాము గుర్తించామని బిజెపి నాయకులు పోలీసులకు తెలిపారు.

అందుకు సంబంధించిన ఆధారాలను కూడా వారు పోలీసులకు అందచేశారు. దాంతో షేక్ అహ్మద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం షేక్ అహ్మద్ పరారీ కాగా పోలీసులు గాలిస్తున్నారు.

Related posts

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన గాజువాక ఏ ఎస్ ఐ

Satyam NEWS

బాడ్ టైం:టర్కీలో పడవ మునిగి 11 మంది జలసమాధి

Satyam NEWS

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే న్యాయవాదుల జంట హత్య

Satyam NEWS

Leave a Comment