42.2 C
Hyderabad
April 26, 2024 16: 54 PM
Slider సినిమా

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సినీ నటుడికి జరిమానా

Hero_Prince_Unseen_Gallery_002

తాగి వాహనం నడిపిన కేసుకు సంబంధించి ప్రముఖ సినీ, టీవీ ఆర్టిస్టు ప్రిన్స్ సుశాంత్ కు కూకట్ పల్లి కోర్టు 5 వేల రూపాయల జరిమానా విధించింది. ప్రిన్స్ సుశాంత్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేడు కూకట్ పల్లి  కోర్టు ఎదుట హాజరు అయ్యారు. ఈనెల 24వ తారీఖున కూకట్ పల్లి ప్రాంతం లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో అతనికి 48 పాయింట్లు వచ్చాయి. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. నేడు న్యాయమూర్తి ఎదుట హాజరు కాగా ప్రిన్స్ సుశాంత్ కు 5 వేల జరిమానా విధించారు.

Related posts

పాలేరులో పోటీచేస్తా… అవకాశమివ్వండి

Bhavani

108 దేవాలయాల్లో విడుదలైన శ్రీ లక్ష్మీ సహస్ర చిత్రం పాటలు

Satyam NEWS

ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్రం నిషేధం

Satyam NEWS

Leave a Comment