32.7 C
Hyderabad
April 26, 2024 23: 35 PM
Slider ఖమ్మం

లకారం కు అదనపు సొగబులు అద్దుతున్నాం

puvvada at Lakaram

ఖమ్మం ఐకాన్ గా నిలిచిన లకారం ట్యాంక్ బండ్ కు అదనపు సొగుబులు అద్దనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం టూరియం ఎండి మనోహర్ రావు, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్ తో కలిసి లకారం ను సందర్శించారు.

ట్యాంక్ బండ్ లోపల మినీ బండ్ ను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేయనున్న పలు వసతులు పై చర్చించారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అవసరమైయ్యే ఆటలు, జిగ్ జాగ్ సైకిల్, ఇరు వైపులా పచ్చిక(కార్పెట్ గ్రాస్) ముఖ ద్వారం వద్ద డైనోసార్  తదితర ఏర్పాట్లపై వారికి వివరించారు.

Related posts

ఫర్ పీపుల్:ప్రజల రక్షణ భద్రతపై భరోసా కే తనిఖీలు

Satyam NEWS

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Satyam NEWS

దేశానికి నూతన ఆవిష్కరణల ఆవశ్యకత ఎంతో వుంది

Satyam NEWS

Leave a Comment