30.7 C
Hyderabad
April 29, 2024 04: 09 AM
Slider ముఖ్యంశాలు

న్యాయస్థానాల లాక్ డౌన్ కొనసాగింపు

#Telangana High Court

ఈ నెల 15 నుంచి జిల్లా కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఈ నెలాఖరు వరకు జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు లాక్‌డౌన్‌ కొనసాగించాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ఇటీవల  తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం పునఃసమీక్షించింది. హైకోర్టు నిర్ణయానికి న్యాయవాదులు సహకరించాలని ఏజీ ప్రసాద్‌ కోరారు.

Related posts

కాంగ్రెస్ గూటికి చేరబోతున్న వివేకా కుమార్తె సునీత

Satyam NEWS

NEET పరీక్షలలో ఆల్ ఇండియా 219 వ ర్యాంక్ సాధించిన ఎ.వి.చరణ్

Satyam NEWS

ఓ విద్యార్ధిని జీవితాన్ని ఛిద్రం చేసిన దోమ

Satyam NEWS

Leave a Comment