29.7 C
Hyderabad
April 29, 2024 09: 51 AM
Slider నల్గొండ

ఎమ్మెల్యేతో వ్యవసాయ మార్కెట్ కమిటీ భేటీ

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ  మార్కెట్  కు నూతనంగా నియామకం అయిన మెళ్ళచెర్వు మండల కేంద్రానికి చెందిన  కమిటీ సభ్యులు పోలె శంభయ్య, అన్నెం శంభిరెడ్డి  నియోజకవర్గ శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డిని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇమ్రాన్, బాలవెంకట్ రెడ్డి, బచ్చు శ్రీను, ముక్తేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మే 1న ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవర ఉత్సవం

Satyam NEWS

బోల్తా’ …శంకర్: భోళా శంకర్ పై నిష్పక్షపాత సమీక్ష

Bhavani

ధాన్యం సేకరణకు ఏర్పాట్ల

Murali Krishna

Leave a Comment