బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి కూతురు నిశ్చితార్థ వేడుకకు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ , బొంతు శ్రీదేవి యాదవ్ లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం బి సి చైర్మన్ తాడురి శ్రీనివాస్ , కార్పొరేటర్ స్వర్ణ రాజ్ శివమణి , మాజీ కార్పొరేటర్ గొళ్లురి అంజయ్య , బి ఆర్ ఎస్ నేత గంధం నాగేశ్వర్ రావు , నాగిళ్ల బాల్ రెడ్డి , బత్తుల శ్రీకాంత్ యాదవ్ , బాషా తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా