36.2 C
Hyderabad
April 27, 2024 19: 15 PM
Slider రంగారెడ్డి

కార్మిక హక్కులను కాపాడుకోవాలి

#maydayuppal

కార్మిక హక్కులను కాపాడుకోవడం పోరాటం చేయాలని మాజీ కార్పొరేటర్ అంజయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కోక కోల కంపెనీ ఎదురుగా తెరాస కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి బురుగు మారుతి రావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరే టర్ గోల్లూరు అంజయ్య మేడే సందర్భంగా  జండా ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో  జనరల్ సెక్రటరీ స్వామి, చక్రవర్తి,  చారి , కుంటి కృష్ణ, రఘు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కోయ ప్రసాద్ రెడ్డి వెనక ఉన్నది ఎవరు?

Satyam NEWS

పొంగే సంబరం

Satyam NEWS

నెల్లూరు టీడీపీ నేతల 12 గంటల నిరాహార దీక్ష

Satyam NEWS

Leave a Comment