42.2 C
Hyderabad
April 26, 2024 16: 02 PM
Slider నిజామాబాద్

క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఉప వైద్యాధికారి

#BichkundaMedical

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి మోహన్ బాబు సందర్శించి రోగుల స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు.

ప్రతి ఒక్కరు మనో నిబ్బరంతో ఉండాలని వారికి ఆయన సూచించారు అనంతరం వారికి పళ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారితో పాటు డాక్టర్ మమత, ప్రశాంత్, విక్రమ్, గంగా సింగ్, ఇంతియాజలి, దస్తీ రామ్ నీలనాయక్ సిబ్బంది ఉన్నారు.

Related posts

జర్నలిస్టులకు నిత్యావసరాలు పంచిన బీజేపి నేత

Satyam NEWS

ఓటర్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం

Satyam NEWS

ఘనంగా  అయ్యప్ప మహా పడిపూజ

Satyam NEWS

Leave a Comment