కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి మోహన్ బాబు సందర్శించి రోగుల స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరు మనో నిబ్బరంతో ఉండాలని వారికి ఆయన సూచించారు అనంతరం వారికి పళ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారితో పాటు డాక్టర్ మమత, ప్రశాంత్, విక్రమ్, గంగా సింగ్, ఇంతియాజలి, దస్తీ రామ్ నీలనాయక్ సిబ్బంది ఉన్నారు.