38.2 C
Hyderabad
April 29, 2024 11: 14 AM
Slider ముఖ్యంశాలు

మంచి మందులు రాయితీపై ఇవ్వాల్సిన అవసరం ఉంది

#medical shop

నాణ్యమైన, మన్నికైన ఔషధాలను ప్రజలకు అందించాలని,  వ్యాపార రంగంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. రామంతపూర్‌లోని గణేష్‌నగర్‌ కాలనీలో బుధవారం ఆదిత్య పార్మసీ మెడికల్‌ స్టోర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే  మాట్లాడుతూ నాణ్యమైన, మన్నికైన ఔషధాలు ప్రజలకు అందించాలని తెలిపారు. వ్యాపార రంగంలో మంచిగా రాణించాలని,  దానితో పాటు మందులు అవసరమైనవారికి కొంత రాయితీ ఇవ్వాలన్నారు. ఈ ప్రాంతంలో ఆదిత్య పార్మసీ మెడికల్‌ స్టోర్‌ అందుబాటులోకి  రావడం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నిర్వహకులు  ప్రశాంత్‌ మాట్లాతూ మా మెడికల్‌ స్టోర్‌లో  నాణ్యమైన, మన్నికైన ఔషదాలు (మందులు) దొరుకుతాయని, రు.1000 ఔషదాల  కొనుగోలు పై  20% డిస్కౌంటు ఇస్తున్నామని ఈ సదవకాశాన్ని  ప్ర.జలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం రవికుమార్‌ , గరిక సుధాకర్‌, లక్ష్మినాయాయణ, మేకల ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోకలితో కొట్టి తండ్రిని చంపిన కొడుకు

Bhavani

హుజూర్ నగర్ రాజీవ్ మోడల్ కాలనీని సందర్శించిన ఉత్తమ్

Satyam NEWS

కోలాహ‌లం: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్ది నామినేష‌న్ ఘ‌ట్టం…..!

Satyam NEWS

Leave a Comment