32.2 C
Hyderabad
May 2, 2024 02: 07 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మంత్రిని సన్మానించిన విలేకరులు

#niranjanreddy

వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిని టియుడబ్ల్యూజె -ఐ జెయు ఆధ్వర్యంలో విలేకరులు సన్మానించారు. వనపర్తిలో అర్హులైన విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. జర్నలిస్ట్ భవనం పనులు ప్రారంభం చేస్తామని తెలిపారు. ముఖ్యమైన విలేకరులు జిల్లా కలెక్టర్ ను కలవాలని, జర్నలిస్ట్ భవనం విలేకరులకు అందరికి సంబంధమని, యూనియన్లు ముఖ్యం కాదని, అందరికి సహకరిస్తామని మంత్రి చెప్పారు.అదే విదంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డి. కృష్ణయ్యను మంత్రి సన్మానించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

షర్మిల ఖమ్మం జిల్లా ప్రజా ప్రస్థానం అబ్జర్వర్ గా ఆదెర్ల శ్రీనివాసరెడ్డి

Satyam NEWS

బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా అరుణ తార

Satyam NEWS

భార్యాభర్త ఆత్మహత్యకు కారణమైన బోరుబావి వివాదం

Satyam NEWS

Leave a Comment