38.2 C
Hyderabad
April 29, 2024 22: 14 PM
Slider గుంటూరు

కారంపూడిలో వైభవంగా వీరుల తిరుణాళ్లు

karempudi

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో జరుగుతున్న వీరుల తిరుణాళ్లు, పల్నాడు ఉత్సవాలలో నేడు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాల్గొన్నారు. నేడు కారంపూడి పట్టణంలో కోడిపోరు నిర్వాహణ కార్యక్రమం జరుగుతున్నది. వేలాది మంది పల్నాడు ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.

వైభవంగా జరుగుతున్న ఈ వీరుల తిరుణాళ్లలో  ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, ఆర్.డి.ఒ గురజాల పార్థసారథి తదితరులు కూడా పాల్గొన్నారు. పల్నాడు ప్రాంత విశిష్టతను తెలియచేస్తున్న ఈ వీరుల తిరుణాళ్లు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

Related posts

నాట్అగైన్:అనువాదంలో పొరపాటుఫేస్‌బుక్ క్షమాపణలు

Satyam NEWS

మూలన పడ్డ “మహారాజ”…గుర్తులు..

Satyam NEWS

రైటర్ పద్మభూషన్ లిరికల్ సాంగు రిలీజ్

Satyam NEWS

Leave a Comment