39.2 C
Hyderabad
April 28, 2024 15: 00 PM
Slider నిజామాబాద్

జుక్కల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు

#MLCElectionsJukkal

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా నిజాంసాగర్  లో  కామారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ దఫేదర్ శోభా,జుక్కల్లో జడ్పీటీసీ లక్ష్మీ బాయి మద్నూర్లో జడ్పిటిసి అనిత ,

పెద్దకొడప్గల్లో జడ్పిటిసి చంద్రభాగ ,పిట్లంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి బిచ్కుందలో జడ్పిటిసి  భారతి ,తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఆయా మండలాల ఎంపీపీలు ఎంపీటీసీలు తమ ఓటును వినియోగించుకున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ఈ పోలింగ్లో పాల్గొన్నారు.పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అటు అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ దఫేదర్  శోభా మాట్లాడుతూ ఎమ్మెల్సీగా కవిత విజయం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు .

Related posts

స‌లాం ఆత్మ‌హ‌త్య‌పై భ‌గ్గుమ‌న్నప్ర‌తిప‌క్షాలు.. మైనార్టీలు

Sub Editor

నాగర్ కర్నూల్ పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

Bhavani

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య భవిష్యత్తుకు దిశ

Satyam NEWS

Leave a Comment