30.7 C
Hyderabad
April 29, 2024 04: 04 AM
Slider ఆదిలాబాద్

ఆపదలో ఉన్న గర్భిణీ మహిళను ఆదుకున్నమున్సిపల్ చైర్మన్

Nirmal Municipal

నిర్మల్ లోని బంగల్ పేట్ కు చెందిన గోదావరి అనే గర్భిణీకి పూరిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఆసుపత్రికి వెళ్లేందుకు వాహనం దొరక్కపోవడంతో గాంధీ చౌక్ వరకు ఆమె కాలినడకన వచ్చింది.

లాక్ డౌన్ బాధితులకు ఆహారాన్ని పంచడానికి అటువైపుగా వెళ్తున్న సహారా యూత్ సభ్యులు పరిస్థితిని చూసి వాహనాలు లేకపోవడం తో అటువైపు వెళ్తున్న నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్కు తెలిపారు. పరిస్థితి వివరించి చెప్పడంతో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ వెంటనే తన స్వంత కార్ (TS18D4444)లో  పేషంట్ ని స్థానిక ప్రసూతి ఆసుపత్రికి తీసుకువెళ్లి జాయిన్ చేశారు. దాంతో ఆమె, ఆమె బిడ్డ ప్రాణాలు కూడా కాపాడినట్లయింది.

Related posts

పిల్లలకు ప్రస్తుత రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ అవసరం

Satyam NEWS

క‌విత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

22న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Leave a Comment