40.2 C
Hyderabad
April 26, 2024 13: 35 PM
Slider తెలంగాణ

గవర్నర్ తమిళిసైతో నిజామాబాద్ ఎంపి భేటీ

Aravind with Gov

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కుటుంబ సమేతంగా కలిశారు. గవర్నర్ గా నూతనంగా నియమితులైనందున మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఆమెకు శుభాకాంక్షలు అందచేశారు. డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను కలిసిన వారిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తోబాటు ఆయన సతీమణి ప్రియాంక ధర్మపురి , పిల్లలు సమన్యు, రుద్రాక్ష్ లు ఉన్నారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీలో వారు పలు అంశాలపై చర్చించారు.

Related posts

టీడీపీ జనసేన కు 160 సీట్లు ఖాయం

Satyam NEWS

మేడి పట్టిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

సర్వాయి పాపన్న స్పూర్తితో రాజ్యాధికారం సాధిస్తాం

Satyam NEWS

Leave a Comment