26.7 C
Hyderabad
May 1, 2025 04: 24 AM
Slider తెలంగాణ

గవర్నర్ తమిళిసైతో నిజామాబాద్ ఎంపి భేటీ

Aravind with Gov

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కుటుంబ సమేతంగా కలిశారు. గవర్నర్ గా నూతనంగా నియమితులైనందున మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఆమెకు శుభాకాంక్షలు అందచేశారు. డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను కలిసిన వారిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తోబాటు ఆయన సతీమణి ప్రియాంక ధర్మపురి , పిల్లలు సమన్యు, రుద్రాక్ష్ లు ఉన్నారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీలో వారు పలు అంశాలపై చర్చించారు.

Related posts

తెలంగాణ గవర్నర్ గా తమిలిసై

Satyam NEWS

ఫేక్ కరెన్సీ: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన నకిలీ నోట్లు

Satyam NEWS

పునాది నుంచే విద్యా వ్యవస్థ పటిష్టతకు చర్యలు

mamatha

Leave a Comment

error: Content is protected !!