24.7 C
Hyderabad
September 23, 2023 02: 27 AM
Slider తెలంగాణ

గవర్నర్ తమిళిసైతో నిజామాబాద్ ఎంపి భేటీ

Aravind with Gov

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కుటుంబ సమేతంగా కలిశారు. గవర్నర్ గా నూతనంగా నియమితులైనందున మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఆమెకు శుభాకాంక్షలు అందచేశారు. డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను కలిసిన వారిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తోబాటు ఆయన సతీమణి ప్రియాంక ధర్మపురి , పిల్లలు సమన్యు, రుద్రాక్ష్ లు ఉన్నారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీలో వారు పలు అంశాలపై చర్చించారు.

Related posts

అధికారానికి “తీన్మార్” ఇప్పుడే మొదలైంది

Satyam NEWS

అక్రమ వెంచర్ కారకులపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Bhavani

Leave a Comment

error: Content is protected !!