33.2 C
Hyderabad
March 22, 2023 20: 47 PM
Slider తెలంగాణ

గవర్నర్ తమిళిసైతో నిజామాబాద్ ఎంపి భేటీ

Aravind with Gov

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కుటుంబ సమేతంగా కలిశారు. గవర్నర్ గా నూతనంగా నియమితులైనందున మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఆమెకు శుభాకాంక్షలు అందచేశారు. డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను కలిసిన వారిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తోబాటు ఆయన సతీమణి ప్రియాంక ధర్మపురి , పిల్లలు సమన్యు, రుద్రాక్ష్ లు ఉన్నారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీలో వారు పలు అంశాలపై చర్చించారు.

Related posts

కేసుల్లో చిక్కుతున్న టిడిపి పెద్ద నేతలు

Satyam NEWS

శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌

Satyam NEWS

అమరావతి నుంచి తరలింపునకు కొత్త వ్యూహం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!