33.7 C
Hyderabad
April 29, 2024 02: 53 AM
Slider హైదరాబాద్

నోముల మృతి రంగినేని దిగ్ర్భాంతి

rangeneni-2

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణవార్త తన హృదయాన్నికలచి వేసిందని జీవితాంతం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజా సేవకే అంకితమయ్యారని రంగినేని అభిలాష్ రావు అన్నారు నోముల మృతి పట్ల సంతాపం సానుభూతి తెలుపుతూ ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటించారు.

Related posts

వాట్ ఈజ్ దిస్: రైతుల గోస పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

మేం పాఠాలు చెప్పం… ఆ విషయం బయటకు తెలిస్తే ఊరుకోం

Satyam NEWS

సారీ రోశయ్య గారూ… మిమ్మల్ని మర్చిపోయాం….

Satyam NEWS

Leave a Comment