నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణవార్త తన హృదయాన్నికలచి వేసిందని జీవితాంతం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజా సేవకే అంకితమయ్యారని రంగినేని అభిలాష్ రావు అన్నారు నోముల మృతి పట్ల సంతాపం సానుభూతి తెలుపుతూ ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటించారు.
next post