నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పార్టీకి తీరని లోటని ఎళ్ళప్పుడూ ప్రజాశ్రేయస్సు కోరుకునే మంచి వ్యక్తి నోముల అని ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నోముల చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి కొత్తపేట్ విజయపురి కాలని లో నోముల నివాసానికి వెళ్ళి ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నోముల కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
previous post