లాక్ డౌన్ కారణంగా మద్యం దొరకడం లేదని విపరీతాలు జరుగుతున్నాయి. సినీ పరిశ్రమలో పని చేసే మధు అనే వ్యక్తి మద్యం దొరక్క తీవ్ర మానసిక వేదన అనుభవించాడు. చివరికి ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు భవనం పై నుండి దూకాడు. పక్కనున్న వారు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు.
previous post
next post