తూర్పుగోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్ లో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థి మరో విద్యార్థి పై కత్తితో దాడి చేశాడు. పింకీ శ్రీహరి సాయినాథ్ విద్యార్థి అనురాధ అనే తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నానని వేధించడంతో ఆమె వరుసకు సోదరుడైన అదే స్కూలుకు చెందిన మరొక విద్యార్థి ఉదయ్ శంకర్ సాయి ప్రసాద్ ను కూరగాయలు తిరిగే కత్తితో పొడవడంతో గాయాలు అయ్యాయి. అతనిని రాజమండ్రి సాయి హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఉదయ శంకర్ ను అదుపులోకి తీసుకొని రాజనగరం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.
previous post