28.7 C
Hyderabad
April 28, 2024 05: 41 AM
Slider తూర్పుగోదావరి

రాజానగరం హైస్కూల్ లో దారుణం

#Crime Scene

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్ లో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థి మరో విద్యార్థి పై కత్తితో దాడి చేశాడు. పింకీ శ్రీహరి సాయినాథ్ విద్యార్థి అనురాధ అనే తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నానని వేధించడంతో ఆమె వరుసకు సోదరుడైన అదే స్కూలుకు చెందిన మరొక విద్యార్థి ఉదయ్ శంకర్ సాయి ప్రసాద్ ను కూరగాయలు తిరిగే కత్తితో పొడవడంతో గాయాలు అయ్యాయి. అతనిని రాజమండ్రి సాయి హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఉదయ శంకర్ ను అదుపులోకి తీసుకొని రాజనగరం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.

Related posts

పల్లె ప్రగతి: సమిష్టి కృషితోనే గ్రామాల సమగ్ర అభివృద్ది

Satyam NEWS

కర్నూలు జిల్లా లో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Satyam NEWS

ఆంధ్రా -ఒడిశా స‌రిహ‌ద్దులో ఇద్దరు మావోల ఎన్ కౌంటర్

Satyam NEWS

Leave a Comment