30.7 C
Hyderabad
April 29, 2024 03: 30 AM
Slider మహబూబ్ నగర్

మంత్రిని ఓడించిన ఎంపిపి

#meghareddy

వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దమందడి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ లో టికెట్ సాధించిన మేఘారెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించారు. కాంగ్రెస్ మేఘారెడ్డికి 105469 ఓట్లు, బిఆర్ఎస్ నిరంజన్ రెడ్డికి 81269 ఓట్లు లభిచాయి. బిజెపి అనుజ్ఞరెడ్డికి 9034 ఓట్లు వచ్చాయి. 24,200 ఓట్ల మెజారిటితో మెగారెడ్డి గెలిచారు.కాంగ్రెస్ కు 1646 ఓట్లు, బిఆర్ఎస్ కు 526, బిజెపికి 151పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి.2,10,739 ఓట్లు పోలయ్యాయి.

దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి

ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని,వనపర్తిలో కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వస్తున్న  నిరంజన్ రెడ్డిపై కట్టెలతో రాళ్లతో  దుండగులు దాడి చేయడాన్ని  నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో  బి.అర్. యస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు మౌన దీక్షతో  నిరసన తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

రైతు జీవితం గడపడం గొప్ప వరం

Satyam NEWS

కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్ కు అస్వస్థత

Satyam NEWS

తిరుచ్చి పై మాడ వీధుల్లో సౌమ్యనాధ స్వామి…

Satyam NEWS

Leave a Comment