40.2 C
Hyderabad
April 29, 2024 16: 23 PM
Slider ప్రపంచం

భారత్ ను తీవ్రంగా హెచ్చరించిన పాకిస్తాన్

#Shah Mahmood Qureshi

చైనా చేతిలో చావుదెబ్బ తిన్న ఇండియా తమ దేశంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అన్నారు. జియో టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశంవైపు కన్నెత్తి చూసినా తాము ఊరుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

హిమాలయాలలో వివాదాస్పద ప్రాంతంలో జరిగిన దాడిలో ఇండియా చైనా చేతిలో చావుదెబ్బతిన్నదని, తన 20 మంది సైనికులను కోల్పోయిందని ఆయన అన్నారు. చైనాతో ఈ భంగపాటు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పాకిస్తాన్ వైపు ఇండియా చూస్తున్నదని ఆయన అన్నారు. ఇండియా కనుక సాహసం చేస్తే చైనా తరహా భంగపాటు తప్పదని ఆయన అన్నారు.

Related posts

రాజీనామా చేసిన పెద్దమందడి వైస్ ఎంపీపీ రఘు ప్రసాద్

Satyam NEWS

సార్వజనిక్ గణేష్ మాత్రమే ప్రతిష్టిద్దాం

Satyam NEWS

భైంసా పట్టణంలోని పంజేషా చౌక్ వద్ద ఉద్రిక్తత

Satyam NEWS

Leave a Comment