కరోనా, ఒమ్రికాన్ ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందని బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సూచన మేరకు డివిజన్లోని బురుజు గల్లి, హనుమాన్ టెంపుల్, తదితర ప్రాంతాలలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ రాఘవేందర్ వారి బృందంతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జోగులాంబ గద్వాల జిల్లా ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి జెమిశెట్టి బాలరాజు, భాజపా నాయకులు మిర్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట