30.7 C
Hyderabad
April 29, 2024 03: 04 AM
Slider ఆదిలాబాద్

పూజా ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

Pooja Travels bus accident

నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద నాగపూర్ నుండి హైదరాబాదు 29 మంది ప్రయాణీకులతో వెళుతున్న పూజా ట్రావెల్స్ బస్సుకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు మొదలవగానే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణీకులను బస్సు నుండి కిందికి దింపివేశాడు. దాంతో 29 మంది ప్రయాణీకులు సురక్షితం గా బయటపడ్డారు. బస్సు పూర్తిగా దగ్దం అయింది.

Related posts

సోషల్ మీడియా గందరగోళం కొన్నాళ్లే: నిలబడేది ప్రధాన మీడియానే

Bhavani

పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

Satyam NEWS

సంజయ్ కి ఉరిశిక్షపై సీఐ కి అభినందనల వెల్లువ

Satyam NEWS

Leave a Comment