నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద నాగపూర్ నుండి హైదరాబాదు 29 మంది ప్రయాణీకులతో వెళుతున్న పూజా ట్రావెల్స్ బస్సుకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు మొదలవగానే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణీకులను బస్సు నుండి కిందికి దింపివేశాడు. దాంతో 29 మంది ప్రయాణీకులు సురక్షితం గా బయటపడ్డారు. బస్సు పూర్తిగా దగ్దం అయింది.
previous post