28.7 C
Hyderabad
April 28, 2024 04: 55 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి పోలీస్ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు

#WanaparthyPolice

సోమవారం వనపర్తి పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఏడుగురు ఫిర్యాదు దారులు వచ్చారు.

ఫిర్యాదు దారులతో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్  స్వయంగా మాట్లాడి  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

నేడు పోలీసులకు అందిన ఫిర్యాదుల్లో మూడు భూ సంబంధిత ఫిర్యాదులు కాగా రెండు భార్యాభర్తల తగాదాలు, మరో రెండు పరస్పర గొడవల ఫిర్యాదులు ఉన్నాయి.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

30 గంటలుగా గుహలోనే: 7 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

Satyam NEWS

పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి: సిపిఐ

Satyam NEWS

పుదుచ్చేరి రాష్ట్రంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన

Satyam NEWS

Leave a Comment