28.7 C
Hyderabad
April 27, 2024 05: 25 AM
Slider ప్రత్యేకం

ఇంత చైతన్యం ఆనాడు ఉంటే ప్రత్యూషకు న్యాయం జరిగేది

Pratyusha

17 సంవత్సరాల క్రితం తన కుమార్తె సినీ నటి ప్రత్యూషను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని అయితే తనకు న్యాయం జరగలేదని ఆమె తల్లి సరోజినీ దేవి అన్నారు. తన కుమార్తెను దారుణంగా అత్యాచారం చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు.

ఆ సమయంలో ఇంత టెక్నాలజీ, ప్రజల్లో ఇంత చైతన్యం, పోరాట పటిమ ఉండి ఉంటే, తనకు కూడా న్యాయం జరిగేదాని సరోజినీ దేవి అభిప్రాయపడ్డారు. ప్రత్యూష కేసును ప్రస్తుతమున్న నిర్భయ చట్టాల పరిధిలోకి తీసుకుని వచ్చి, మరోసారి సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్‌ చేశారు.

అత్యాచార నేరస్తులకు పడే శిక్షలపై చట్టాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, దిశనే ఓ చట్టం కావాలని సరోజినీ దేవి వ్యాఖ్యానించారు.

Related posts

రాజ్యాంగ, ప్రజా, కార్మిక, ఉద్యోగ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

Satyam NEWS

Analysis: భారత్ వైపు చూస్తున్న అమెరికా పెద్దన్న

Satyam NEWS

రాజేంద్రప్రసాద్ మల్టీ జానర్ చిత్రం “క్లైమాక్స్” మార్చి 5న రిలీజ్!!

Satyam NEWS

Leave a Comment