29.7 C
Hyderabad
April 29, 2024 09: 42 AM
Slider నల్గొండ

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తా

#Kodandaram

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని విజయ విద్యా మందిర్ హైస్కూల్ నందు సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొని మాట్లాడుతూ త్వరలో జరగనున్న పట్టభద్రుల (MLC) ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నానని,ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

నిరుద్యోగ సమస్యపై తీవ్రస్థాయిలో నిర్మూలనకు కృషి చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులైన నిరుద్యోగ యువతీ యువకులు, కోదండరాం అభిమానులు పాల్గొన్నారు.

Related posts

బండి సంజయ్ పై దాడి చేసింది టీఆర్ఎస్ నేత?

Satyam NEWS

బిసిలకు ఋణాల మంజురులో వివక్ష తగదు

Satyam NEWS

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment