40.2 C
Hyderabad
April 28, 2024 17: 25 PM
Slider నిజామాబాద్

పుల్కల్ సొసైటీ చైర్మన్ గా ఇందిరా దేశాయి ప్రమాణం

pulkal socity

బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామ రైతు సహకార సంఘం చైర్మన్‌గా ఇటీవలే గెలుపొందిన ఇందిరా  ప్రహ్లాదు దేశాయి బుధవారం పాలకవర్గ సభ్యులు కలిసి ప్రమాణ  స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.

అనంతరం  జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ సిండే పాలకవర్గ సభ్యులకు సన్మానం చేశారు. పుల్కల్  సహకార సంఘానికి అన్ని విధాలుగా అభివృద్ది పరిచేందుకు తాను సహకరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ఎంపిపి అశోక్ పటేల్, జెడ్పీటిసి భారతి రాజు, వైస్ చైర్మన్ రామిరెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి భూమి శెట్టి, వైస్‌ ఎంపిపి  రాజు పటేల్, బిచ్కుంద సొసైటి చైర్మన్ బాలాజీ, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, సొసైటి కార్యదర్శి శ్రీనివాస్ సొసైటీ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.

Related posts

పూరీ లో మాదిరిగా విజయనగరంలో జగన్నాధుని రథయాత్ర…!

Bhavani

కూలి రైతుల కష్టం ఎన్నటికీ మరువలేనిది:మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

ఘనంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ పుట్టినరోజు

Bhavani

Leave a Comment