ప్రజలకు మెరుగైన ప్రజా రవాణాతో పాటు సంస్థ ను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. హైద్రాబాద్ లో రవాణా, మెట్రో,...
ఆడపిల్లలకు జన్మ ఇచ్చిందని భార్యను నెల రోజులుగా గదిలో నిర్భంధించి, చిత్ర హింసలు పెట్టిన అమానవీయ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగులోకి వచ్చింది. భార్యను చిత్ర హింసలకు గురిచేసింది RTCలో పనిచేసే హోం...
ప్రతీ ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టు ను విడుదల చేయడం ఆనవాయితిగా పెట్టుకున్నామని, తొమ్మిది సంవత్సరాల రిపోర్టును విడుదల చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇది సమగ్రమైన...
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఒక కారణం అయింది. గత ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫ్రీ బస్స్...
హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు టికెట్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించడానికి వీలుండే టీ-24...
ఇటీవల 2023-24 బడ్జెట్లో టిఎస్ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించిన సందర్భంగా సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి...
శ్రీశైలం వెళ్లే యాత్రి కులు బస్సు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే స్పర్శ దర్శన టికెట్లనూ అందుబాటులోకి తీసుకురాను న్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంతో పాటు,...
కరీంనగర్ బస్ స్టేషన్ ను టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సులను నడపాలని అధికారులకు...
పౌర్ణమి సందర్భంగా జనవరి 6న అరుణాచలం లో జరిగిన గిరి ప్రదక్షణ కు ప్రయాణీకుల రద్దీ పెరిగిన దృష్ట్యా గుంటూరు 2 డిపో నుండి 2 స్పెషల్ హైటెక్ బస్ లు ఏర్పాటు చేశారు....
రాష్ట్ర ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరిట హెల్త్ క్యాంప్ చేపట్టిందని, వారి ఆరోగ్య బాధ్యత సంస్థపై ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ...