వాతావరణం మారిపోయింది. మే నెల అంటే మండే ఎండలు… మాడు పగిలిపోయేలా వేడి వంటివి ఉద్భవిస్తూ ఉంటుంది.
కానీ రాష్ట్రంలో ని విజయనగరం జిల్లాలో మరో సారి వాతావరణం చల్లబడిపోయింది.
మధ్యాహ్నం అయ్యే సరికి ఆకాశం మేఘావృతం అయి పిడిగుళ్లతో వర్షం కురిసింది. నీలి ఆకాశం కాస్త మబ్బులతో కమ్మేసింది.
వేడి వాతావరణం కాస్త చల్లబడిపోయింది. వేడి గాల్పులు కాస్త చల్లని గాలులు వీయసాగాయి.
ఎండ వేడి మి కాస్త చల్లని గాలలు వీయడంతో మొత్తం వాతావరణం మారిపోయింది.
పవన్ గురించి నిజమే చెప్పా: రేణూ దేశాయ్