33.7 C
Hyderabad
April 29, 2024 00: 25 AM
Slider నల్గొండ

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్‌రెడ్డి

#komatireddy

మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడుతారన్న ప్రచారాలతో బీజేపీ అధిష్టానం అలర్ట్‌ అయింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్‌రెడ్డిని నియమించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా అధికారికంగా ప్రకటించారు. ఈ లేఖను జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ విడుదల చేశారు. ఈ లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీకి పంపించారు.

Related posts

ముత్యాలమ్మ గుడి దగ్గర భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ

Satyam NEWS

ఇకచాలు.. రిటైర్మెంట్ తీసుకొండి

Bhavani

130 జ్యోతిరావ్ పూలే వ‌ర్థంతి

Sub Editor

Leave a Comment