33.7 C
Hyderabad
April 29, 2024 00: 30 AM
Slider విజయనగరం

విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం

#DSPVijayanagaram

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించకూడదని విజయనగర డీఎస్పీ అనిల్ స్పష్టం చేసారు.

విజయనగరం జిల్లా కేంద్రంలో రాజీవ్ క్రీడా ప్రాంగణంలో కౌంటింగ్ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసారు. దాదాపు అయిదు కిలోమీటర్ల పరిధిలో వాహనాలు నిషేధమని అలాగే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు…పోలీసులు.

బందోబస్తు గురించి డీఎస్పీ మాట్లాడుతూ…ఫలితాలు వెలువడిన అనంతరం ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహణ నిషిధ్ధమని డీఎస్పీ తెలిపారు.

Related posts

భార్య మరణాన్ని కోవిడ్ ఖాతాలో వేద్దామనుకున్నాడు

Satyam NEWS

రాష్ట్రంలో ఆరు శాతం కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్

Satyam NEWS

ఏపిలో రాజ్యాంగ ఉల్లంఘన వ్యాఖ్యలకు కట్టుబడిన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment