40.2 C
Hyderabad
April 29, 2024 16: 27 PM
Slider హైదరాబాద్

రంజాన్ తోఫా అందచేసిన గోల్నాక డివిజన్ కార్పొరేటర్

#ramzantofa

రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తోఫా అందచేశారు. పేద కుటుంబాలకు చెందిన వారు కూడా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

రంజాన్ పండుగ శుభ సందర్భంగా దుర్గా నగర్ లోని మైనార్టీ సోదర, సోదరీమణులు రంజాన్ తోఫా ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తో బాటు టి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్బు, ఇలియాస్, అక్బర్, కొమ్ము శీను, నర్సింగ్ యాదవ్, ఉమేష్, ప్రణీత్, రాము తదితరులు పాల్గొన్నారు.

Related posts

జీవ, రసాయన పదార్థాలను ఎలా టాకిల్ చెయ్యాలి?

Satyam NEWS

కెసిఆర్ సారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు?

Satyam NEWS

పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే మేనిఫెస్టో

Bhavani

Leave a Comment