40.2 C
Hyderabad
April 29, 2024 17: 24 PM
Slider హైదరాబాద్

జీడిమెట్ల పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరి మృతి

reactar

హైదరాబాద్ శివారు ప్రాంతమైన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నేడు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడి Jeevika Life Sciences Pvt Ltd కెమికల్ కంపెనీలో రియాక్టర్ ల పేలుడు కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. లోపల చిక్కుకున్న ఇద్దరు కార్మికులు మరణించారు. మరో 4 గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రి కి తరలించారు. రియాక్టర్  భారీ శబ్దంతో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుతో కంపెనీ రేకులు తూనతునకలు అయ్యాయి. కంపెనీ దగ్గరకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Related posts

విద్వేషాలను రగిల్చే చిత్రం ‘ది కేరళ స్టోరీ’

Satyam NEWS

కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తనిఖీలు

Satyam NEWS

మీడియా కట్: సాక్షి ఉంటే చాలు మీరంతా మాకెందుకు?

Satyam NEWS

Leave a Comment