30.7 C
Hyderabad
April 29, 2024 06: 06 AM
Slider తెలంగాణ

హౌహౌహౌ:రాష్ట్రం 3లక్షల కోట్లఅప్పుల్లో మీరు వేల కోట్లకు

revanth kcr money

రాష్ట్రం 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే మీరు వేల కోట్లకు అధిపతులయ్యారని,సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘మంత్రి కేటీఆర్‌ అవినీతిపై విచారణకు ఆదేశించండి. 2014లో 8కోట్లు ఉన్న కేటీఆర్‌ ఆస్తి 41 కోట్లకు ఎలా పెరిగింది?. టీఆర్‌ఎస్‌ విరాళాలు 188 కోట్లకు పెరగడం వెనుక రహస్యం ఏమిటి?’’ ప్రజలకు తెలుపాలని అంటూ రేవంత్ ప్రశ్నించారు.

మీరు విచారణకు ఆదేశించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని రేవంత్ అన్నారు.రాష్ట్రంలో ఆరాచక పాలనా సాగుతుందని ఎన్నికల్లో డబ్బు బెదిరింపులతో గెలవాలని చూడటం తప్పు అని ఆ ఉత్తరం లో పేర్కొన్నారు.

Related posts

కాషన్ డిపాజిల్ వెంటనే రిటర్న్ ఇవ్వని తిరుమల దేవస్థానం

Satyam NEWS

కైండ్ హార్ట్: గల్ఫ్ మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Satyam NEWS

Success story: భూగర్భ జలాలు పెంచే పథకాలు మరిన్ని చేపట్టండి

Satyam NEWS

Leave a Comment