నల్గొండ జిల్లా దేవరకొండ వద్ద కొద్ది సేపటి కిందట జరిగిన ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు. దేవర్కొండ డిపో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఈ సంఘటన సాగర్ హైవే పై పి ఎ పల్లి వద్ద చోటు చేసుకుంది. గాయపడిన వారిని తక్షణమే దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందచేస్తున్నారు.
previous post