40.2 C
Hyderabad
April 28, 2024 15: 42 PM
Slider నల్గొండ

రోడ్ టెర్రర్: సాగర్ హైవే పై లారీ ఆర్టీసీ బస్సు ఢీ

accedent 05

నల్గొండ జిల్లా దేవరకొండ వద్ద కొద్ది సేపటి కిందట జరిగిన  ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు. దేవర్‌కొండ డిపో ఆర్టీసీ బస్సు, లారీ  ఢీకొన్న ఈ సంఘటన సాగర్ హైవే పై పి ఎ పల్లి వద్ద చోటు చేసుకుంది. గాయపడిన వారిని తక్షణమే దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందచేస్తున్నారు.

Related posts

అధిక ధరలతో జనజీవనం అస్తవ్యస్తం

Bhavani

అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

Satyam NEWS

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment