28.7 C
Hyderabad
April 27, 2024 05: 46 AM
Slider ముఖ్యంశాలు

ఏపి నూతన సీఎస్ గా సమీర్ శర్మ

#saneersharmaias

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సమీర్‌ శర్మ అక్టోబర్‌ 1న కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆప్కో సీఎండీగా పనిచేసిన సమీర్‌ శర్మ 1985 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.

Related posts

రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయండి

Satyam NEWS

ప్రభాస్ సినిమాకు జగన్ ప్రభుత్వం వెసులుబాటు

Satyam NEWS

ఫిబ్ర‌వ‌రి 1న రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment