38.2 C
Hyderabad
April 28, 2024 21: 56 PM
Slider ఆధ్యాత్మికం

శివరాత్రి నాడే శని త్రయోదశి: వివిధ రాసుల వారిపై ప్రభావం ఏమిటి?

#edpuganti

మహా శివరాత్రి సందర్భంగా విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగ కర్త జ్యోతిష  మహోపాధ్యాయ డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి, ఎమ్మెస్సీ (గణితం), ఎం.ఏ (జ్యోతిషం-గోల్డ్‌మెడల్‌), ఎం.ఏ (ఫలిత జ్యోతిషం), పిజి డిప్లమో (జ్యోతిర్వైద్యం-గోల్డ్‌మెడల్‌, ఇంజనీరింగ్‌ వాస్తు), ఎం.ఫిల్‌., పీ.హెచ్ డి (జ్యోతిషం ) సత్యం న్యూస్ ద్వారా పలు విషయాలను వెల్లడిస్తున్నారు.

హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించుకునే శివరాత్రి పర్వదినం ప్రత్యేక ఏమిటి? ఆ రోజు పాటించాల్సిన విధివిధానాలేమిటి అనే విషయాలను డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి సవివరంగా తెలిపారు. అంతే కాకుండా ఈ సారి మహా శివరాత్రితో బాటు శనిత్రయోదశి కూడా కలిసి రావడంతో ఈ ప్రభావం ఏ ఏ రాశుల వారిపై ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి వివరించారు. ఒక్కో అంశంపై పూర్తి వివరాలతో రూపొందించిన వీడియోలను సత్యం న్యూస్ వీక్షకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.

Related posts

పార్టీ ఫిరాయింపుపై కరణం బలరామ్ కు తీరని అవమానం

Satyam NEWS

హిందూ,ముస్లిం,క్రిస్టియన్ స్మశాన వాటికలకు స్థలం కేటాయింపు

Satyam NEWS

బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment