28.7 C
Hyderabad
April 28, 2024 03: 16 AM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ కు పెగ్గులు పడితేనే పథకాలు గుర్తొస్తాయి

#MP Bandi Sanjay

ఖమ్మం వేదికగా జరిగిన రైతు ఘోష :బీజేపీ భరోసా బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దుబాయ్ అని బొంబాయి తీసుకుని పోయిన కేసీఆర్. కోడుకు పేరు అజయ్ రావు…టిక్కెట్ కోసం కేటిఆర్ పేరు పెట్టాడు.

ఎన్నికలు వస్తే దళిత బంధు, రుణ మాఫీ గుర్తుకు వస్తుంది. ఒక పెగ్గు వేస్తాడు దళిత బంధు…రెండు పెగ్గులు వేస్తే డబుల్ బెడ్ రూం అంటాడు. మూడు పెగ్గులు వేస్తే రుణ మాఫీ అంటాడు. అని బండి సంజయ్ కుమార్ సెటైర్లు విసిరాడు. అవినీతి పరులైన వారికి అమిత్ షా చిచ్చరపిడుగు.

తెలంగాణ గడ్డపై పౌరు షాన్ని నింపిన ఖమ్మం గడ్డ. తెలంగాణ లో రామరాజ్యం నిర్మిద్దాం.” అని బండి సంజయ్ అన్నారు.

Related posts

కరోనా నుంచి సంచార జాతులను కాపాడండి

Satyam NEWS

లవ్ జిహాద్ పెళ్లిళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం

Satyam NEWS

రైతు చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే పాటించాలి

Satyam NEWS

Leave a Comment