30.7 C
Hyderabad
April 29, 2024 05: 26 AM
Slider విశాఖపట్నం

సింపతీ: నందినీ ఎంత పని చేశావమ్మా

nandini

స్కూలుకు పోవడం ఇష్టం లేదో ఏమో కానీ ఒక బాలిక విషయం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం పెదగరువు ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కొర్ర నందిని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డది. తక్షణమే ఆ బాలికను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. నందిని సొంత గ్రామం హుకుంపేట మండలం అల్లంపుట్టు. ఈరోజు ఉదయమే ఇంటి నుంచి నందిని స్కూలుకు వచ్చింది. తల్లి తిట్టి స్కూలుకు పంపించిందని స్కూళ్లలో ఇంజెక్షన్ పగలగొట్టి నందిని తాగేసింది.

Related posts

జై తెలంగాణ: అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి

Satyam NEWS

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన

Bhavani

పోతిరెడ్డిపాడుపై రాజీలేని పోరాటం చేస్తున్నాం

Satyam NEWS

Leave a Comment