28.7 C
Hyderabad
April 28, 2024 10: 11 AM
Slider విజయనగరం

చార్జ్ తీసుకుని ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో.. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సంచలన నిర్ణయం..!

#collectorate

విజయనగరం జిల్లా కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ..చార్జ్ తీసుకుని ఏడాది పూర్తి అవుతున్న సందర్భంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిమంది వీఆర్వో లకు వివిధ కారణాలతో వాళ్ళకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఆ జాబితా లో విజయనగరం-2,పూసపాటి రేగ-2,బొండపల్లి-2,ఎల్.కోట-2,వేపాడ-1,ఎస్.కోట-1..వీఆర్వో లకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసారు. క్రమశిక్షణ చర్యలలో భాగమైన పలు అంశాలపై ఇటీవలే తన ఆకస్మిక తనిఖీ లలో బయటపడిన అంశాలపై కలెక్టర్ ఈ సంచలన మైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏదైనా విజయనగరం జిల్లా కలెక్టర్ గా ఏడాది పూర్తవుతున్న వేళ…ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయం ఓ వైపు జిల్లా యంత్రాంగం.. అలెర్ట్ అవడంతో పాటు అపు ప్రజా ప్రతినిధులు సైతం ఒకింత జాగ్రత్తగా నే ఉంటున్నట్టు సమాచారం.

Related posts

భజరంగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గణనాథుని కి ఘనంగా పూజలు

Satyam NEWS

Viral video  : గల్వాన్ లోయలో భారత సైనికుల క్రికెట్

Satyam NEWS

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి

Bhavani

Leave a Comment