కోవిడ్ వారియర్స్ ను కాపాడటంలో సేవా భారతి స్వచ్చంద సేవా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది.
నేడు ములుగు జిల్లా పస్రా పోలీసు స్టేషన్ అధికారులకు, పోలీసు సిబ్బందికి మాస్కులు, వ్యాధి నిరోధక ఆయుర్వేద కషాయం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సేవా ప్రముఖ్ చల్లగురుగుల మల్లయ్య కార్యకర్తలు మద్దినేని తేజరాజు,కొత్త సుధాకర్ రెడ్డి కూరాకుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.