27.7 C
Hyderabad
April 26, 2024 06: 58 AM
Slider నిజామాబాద్

నిజామాబాద్ చేరుకున్న వలస కార్మికులు

#Shramik Rail

నిజామాబాద్ జిల్లాకు చెందిన 404 మంది వలస కార్మికులు ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 2:25 నిమిషములకు శ్రామి క్ రైల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వారందరికీ హోం క్వారంటైన్ కి స్టాపింగ్ చేస్తున్నారు. వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు సమాచారం.

వలస కార్మికులకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో పళ్ళు, వాటర్ బాటిల్ లు, మాస్కులు, శానిటైజర్ లు ఇతర ఆహార సామాగ్రిని బిజెపి నాయకులు అందజేశారు.

Related posts

నూతన రెవెన్యూ బిల్లుకు ఆమోదంతో హర్షం

Satyam NEWS

డిన్నర్ పాలిటిక్స్: రాజుగారి విందుకు అంతా సిద్ధం

Satyam NEWS

అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ తీపికబురు

Satyam NEWS

Leave a Comment