29.7 C
Hyderabad
April 29, 2024 10: 46 AM
Slider ఆధ్యాత్మికం

వైభవోపేతంగా శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పందిర్రాట ప్రారంభం

#paditalli

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు అంకురార్పణ జరిగింది. నగరంలో ని మూడు లాంతర్ల చదురగుడి వద్ద ఉన్న పైడితల్లి దేవాలయం లో పైడితల్లి అమ్మవారి దీక్ష ప్రారంభం కూడా ప్రారంభమైంది. ఉదయం 08.గంటలకు దేవాలయం లో దాదాపు 80కి పైగా పైడితల్లి అమ్మ వారి దీక్ష ను ప్రారంభించారు. వచ్చే నెల 14 వరకు ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రముఖ పురోహితులు, ఆలయ అర్చకులు తాతా రాజేష్ ,అలాగే దూసి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పైడితల్లి సిరిమాను అధిరోహిత బంటుపట్లి వెంకటరావుకు తొలుత దీక్ష ధారణ చేయించారు. అనంతరం 09 గంటలకు.. ఆలయం వెలుపల…. పందిర్రాట కార్యక్రమంలో వైభవోపేతంగా జరిగింది. దేవాదాయ కమీషనర్ సుధారాణి సమక్షంలో పందిర్రాట జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల తో పాటు కమీషనర్, సిరిమాను అధిరోహితలు మీడియా తో మాట్లాడారు.

Related posts

పోలీస్‌ కొలువు కు పోటీ తీవ్రం

Murali Krishna

రఘురాముడికి ‘వై’ క్యాటగిరి రక్షణ కల్పించిన కేంద్రం

Satyam NEWS

అంగరంగ వైభవంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం

Satyam NEWS

Leave a Comment