28.7 C
Hyderabad
April 28, 2024 10: 22 AM
Slider గుంటూరు

హోమ్ గార్డులకు నివేశన స్థలాలు ఇచ్చిన ఎమ్మెల్యే

gopireddy

హోమ్ గార్డులకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు గుంటూరు జిల్లా నరసరాపుపేట ఎమ్మెల్యే డాక్టర్  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండి విధులు నిర్వహిస్తూ సొంత స్థలాలు కానీ ఇల్లు కానీ లేక గత కొన్ని ఏళ్లుగా అద్దెకు ఉంటున్నామని హోమ్ గార్డులు తమ సమస్యను ఎం.ఎల్.ఏ దృష్టి కి తీసుకొనివెళ్లారు.

వెంటనే స్పందించిన శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  75 మంది హోమ్ గార్డులకు  నివేశాన స్థలాలు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు. తమ  విషయం లో సానుకూలంగా స్పందించిన శాసన సభ్యులు డాక్టర్  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

మానేరు రివర్ ఫ్రంట్ కు మహర్దశ

Satyam NEWS

బతుకమ్మ, విజయదశమి పండుగలపై విద్వత్ సభ నిర్ణయం

Satyam NEWS

తొందరపడి బియ్యం అమ్ముకోవద్దు.. లాభం వస్తుంది ఆగండి

Satyam NEWS

Leave a Comment