39.2 C
Hyderabad
April 28, 2024 11: 25 AM
Slider ఆధ్యాత్మికం

స్వర్ణ మయమైన రాఘవేంద్రుని బృందావనం

#Mantralayam Temple

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం లో అధ్యత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో రాఘవేంద్రుని బృందావనం స్వర్ణమయమై కనులవిందు కలిగించింది. ఆదివారం శ్రీ మఠం లోని రాఘవేంద్రుని మూల బృందావనాన్ని పూజారులు నిర్మాల్యం చేసి తులసి అర్చన పంచామృత అభిషేకం నిర్వహించారు.

అనంతరం బృందావనాన్ని స్వర్ణకవచ లతో పట్టువస్త్రాలతో వివిధ పుష్ప హారాలతో అందంగా అలంకరించారు. పీఠాధిపతి శ్రీ సుభుదేంధ్రతీర్ధులు రాఘవేంద్రుని ఆరాధ్యదైవమైన మూల రాములకు విశిష్ట పూజలు నిర్వహించిన అనంతరం రాఘవేంద్రుని  బృందావనాని దర్శించుకొని నైవేద్య సమర్పణతో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతులు ఇచ్చారు.

Related posts

కాకినాడలో వైద్య విద్యార్థిని దారుణ హత్య

Satyam NEWS

క‌రోనా భ‌యం..అందుకే అదుంటే ఎంతో అభ‌యం..!…ఏమిట‌ది..?

Satyam NEWS

దంచి కొడుతున్న ఎండలు

Satyam NEWS

Leave a Comment