గత ఏడు రోజులతో రాజీవ్ గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ జోగులంబ గద్వాల జిల్లాలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ శ్రీ సౌమ్య వర్సెస్ గద్వాల్ క్రికెట్ క్లబ్ మధ్యలో జరిగిన మ్యాచ్లో శ్రీ సౌమ్య విజయం సాధించింది. విన్నర్ శ్రీ సౌమ్య రన్నర్ గా గద్వాల్ క్రికెట్ టీం రావడం జరిగినది.
ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కి ముఖ్యఅతిథిగా సంపత్ కుమార్ పటేల్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని విజయం సాధించిన క్రికెట్ జట్లకు బహుమతులు ఇవ్వడం జరిగినది అలాగే గద్వాల్ సీనియర్ క్రికెట్ టీం స్టార్ టీం ప్లేయర్లను కూడా సన్మానం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిసిసి ప్రతినిధి శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గట్టు గౌస్ నల్ల రెడ్డి , గద్వాల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్ , జిల్లా అధికార ప్రతినిధి నందు, వెంకటేష్,జాంగిర్, వీరేష్, ఇలియాస్, శివరాజ్ మరియు కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.