32.7 C
Hyderabad
April 26, 2024 23: 39 PM
Slider హైదరాబాద్

పేదవారికి 5 లక్షల కోడిగుడ్లు ఇవ్వనున్న శ్రీనివాస హేచరీస్

Srinivasa Hacharies

లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో శ్రీనివాస హేచరీస్ 5 లక్షల కోడి గుడ్లను ప్రభుత్వానికి అందచేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆధ్వర్యంలో శ్రీనివాస హేచరీస్  ఎండి సురేష్ నాయుడు రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఆఫర్ లెటర్ ను అందచేశారు.

ఈ కోడి గుడ్ల విలువ 25 లక్షల రూపాయలు ఉంటుంది. బస్తీలలో పేదవారికి పౌష్టికాహారం అందాలనే సదుద్దేశ్యంతో ఈ వితరణ చేసినట్లు శ్రీనివాస హేచరీస్  ఎండి సురేష్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ను, శ్రీనివాస హేచరీస్ ఎండి సురేష్ నాయుడు లను మంత్రి కేటీఆర్ అభినందించారు.

Related posts

బస్తీ దవాఖానాల ద్వారా ఉచిత వైద్య సేవలు

Murali Krishna

సిఎంకు అండగా ఉందాం సాక్షిని నిలబెట్టుకుందాం

Satyam NEWS

CVS Staminon Male Enhancement Supplement

Bhavani

Leave a Comment