పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన అమూల్యను హత్య చేసిన వారికి రూ .10 లక్షలు బహుమతిగా ఇస్తానంటూ శ్రీరామసేన నాయకుడు సంజీవ్ మరాడి .అయన బల్లారిలో మాట్లాడుతూ ఈ రకమైన ‘దేశ వ్యతిరేక’ చర్యలు క్యాన్సర్ లాగా వ్యాపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంజీవ్ తమ పార్టీ సభ్యుడు కాదని బళ్లారి బీజేపీ నాయకుడు ప్రకటించారు.
previous post